వినోబా భావే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు |
చి WPCleaner v2.05 - చెక్ వికీపీడియా ప్రాజెక్టు కొరకు దోషాలను సరిచేయండి (వచనంలో శీర్షిక లింక్ - <nowiki> ట్యాగ్లు అంతర్గత లింక్ తరువాత ఉంటాయి.) ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు |
||
(15 వాడుకరుల యొక్క 24 మధ్యంతర కూర్పులను చూపించలేదు) | |||
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox person
| name = వినోబా భావే
| image =Vinoba bave.JPG
| birth_date = {{birth date|1895|09|11}}
|
| birth_place = గగోదే, మహారాష్ట్ర
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
|
▲| title =
| spouse=
| children =
| father =
| mother =
}}
'''[[ఆచార్య వినోబా భావే]]'''గా
== జననం ==
వినోబా, [[మహారాష్ట్ర]]లోని [[గగోదే]]లో [[1895]], [[సెప్టెంబర్ 11]]న ఒక సాంప్రదాయ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యములో ఈయన [[భగవద్గీత]] చదివి స్ఫూర్తి పొందాడు.
ఈయన మహాత్మా గాంధీతో పాటు [[భారత స్వాతంత్ర్యోద్యమం]]లో పాల్గొని, [[భారతదేశంలో బ్రిటిషు పాలన|బ్రిటీషు ప్రభుత్వానికి]] వ్యతిరేకముగా చేసిన పోరాటానికి గాను 1932లో జైలు కెళ్ళాడు. జైల్లో సహ ఖైదీలకు, తన మాతృభాషైన [[మరాఠీ]]లో [[భగవద్గీత]]పై కొన్ని ఉపన్యాసాలిచ్చాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ ఉపన్యాసాలే ఆ తరువాత ''[[టాక్స్ ఆన్ ది గీత]]'' అన్న పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకము దేశవిదేశాల్లో అనేక భాషల్లోకి అనువదించబడింది. వినోభా ఈ ఉపన్యాసాలకు ప్రేరణ మానవాతీతమైనదని, తన ఇతర రచనలు సమసిపోయినా ఈ ఉపన్యాసాల ప్రభావం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుందని నమ్మాడు.
వినోబా తన జీవిత చరమాంకం,
▲వినోబా తన జీవిత చరమాంకం, మహారాష్ట్రలోని 'పౌనాఋ లో నిర్మించుకున్న ఆశ్రమ వాతావరణంలో గడిపాడు. యిందిరాగాంధి విధించిన అత్యవసర పరిస్థితిని సమర్ధించిన వారిలో వినోబా ఒకరు కావడం, ఆ కాలాన్ని 'అనుశాసన పర్వం'గా అభివర్ణించి, క్రమశిక్షణకు సరియైన సమయం అని వ్యాఖ్యానించారు.
విద్వత్తు ఉన్నచోట వివాదం, అసూయలు జనిస్తాయి.
== భూదానోద్యమ ప్రారంభం ==
1951 ఏప్రిల్ 18 న యాదాద్రి భువనగిరి జిల్లాలో వినోబా భావే పోచంపల్లి మండలంలో ప్రవేశించాడు. మొట్టమొదటి సారి [[భూదానోద్యమం]] ఇక్కడే నుండే ప్రారంభించబడింది. అందుకే దీనికి ''భూదాన్ పోచంపల్లి'' అని పిలుస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లిలోకి మొదటి సారి వినోబా భావే ప్రవేశించినప్పుడు అతన్ని గ్రామస్తులు స్వాగతించారు. కొంత కాలం పోచంపల్లిలో ఉన్నాడు. ఆయన అక్కడ 75% కంటే ఎక్కువ మంది భూమిలేని పేద గ్రామస్తులు ఉన్నారని తెలుసుకున్నారు. గ్రామస్తులు అతన్ని కలవటానికి వచ్చి 80 ఎకరాల (సగం తడి భూములు, ఇంకో సగం పొడి భూములు) భూమి కావాలని అడిగారు. అప్పుడు వినోబా భావే అందరు గ్రామస్తులకు ప్రభుత్వమే ఎందుకు సహాయం చేయాలి. భూస్వాములు తోటి పేదలకు సహాయ పడవచ్చుకదా అని అన్నారు. అప్పుడు వెంటనే [[వెదిరె రామచంద్రారెడ్డి]] అనే ఒక భూస్వామి నేను పేదలకు 100 ఎకరాల భూమి ఇస్తాను అన్ని వాగ్దానం చేశాడు. దీనితో, భారతదేశ భూసమస్యను పరిష్కరించే సామర్ధ్యం ఈ ఉద్యమానికి ఉందని వినోబాభావే అనుకున్నాడు. అక్కడ ఆ విధంగా భూదాన్ ఉద్యమం మొదలైయింది.<ref>Bhoodan and the Landless, S.V. Khandewale and K.R. Nanekar, Popular Prakashan, 1973.</ref><ref>India since independence - bipin Chandra</ref>
==ప్రతిభకు పురస్కారాలు==
1958 లో వినోబాకు
== వినోబా భావాలు ==
విప్లవాలకు ఆధ్యాత్మికభావాలే మూలం; మానవుల
సమాజసేవ, అహింసామార్గం, గోరక్షణ, ఆధ్యాత్మకథోరణి, కుష్టివ్యాధిగ్రస్థులకు సహాయసహకారాలు, భూదానోద్యమం, యిలా ఎన్నో సేవలను అందించిన వినోబా భావే వివాదం లేని పరమాచార్యులు. భారతదేశానికి ప్రధానాచార్యులలో ఒకరు అని
== మరణం ==
ఆచార్య వినోబా భావే [[1982]], [[నవంబర్ 15]] న, చివరి రోజుల్లో ఆహారం, నీరు తీసుకోడానికి నిరాకరించి,
==మూలాలు==
{{మూలాలజాబితా}}
== బయటి లింకులు ==
* [http://www.telugujournal.com/ShowNews.asp?NewsID=12413&NewsType=sams తెలుగుజర్నల్లో వినోభా భావేపై వ్యాసం]
* [
{{భారతరత్న గ్రహీతలు}}
{{భారత స్వాతంత్ర్యోద్యమం}}
{{భారతీయ సంఘ సంస్కర్తలు}}{{భారతదేశంలో రామన్ మెగసెసే అవార్డు విజేతలు}}{{Authority control}}
{{Authority control}}
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]
[[వర్గం:1895 జననాలు]]
Line 77 ⟶ 64:
[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]]
[[వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:మహారాష్ట్ర
|