కురుగొండ్ల రామకృష్ణ

కురుగొండ్ల రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో వెంకటగిరి నుండి గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1]

కురుగొండ్ల రామకృష్ణ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు ఆనం రామనారాయణరెడ్డి
నియోజకవర్గం వెంకటగిరి

వ్యక్తిగత వివరాలు

జననం 1962
తిరుపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు రామా నాయుడు
జీవిత భాగస్వామి సింధు
సంతానం లక్ష్మీసాయి ప్రియ
నివాసం డోర్.నెం.9-381/2, ఉపాధ్యాయ నగర్, టీచర్స్ కాలనీ, వెంకటగిరి మునిసిపాలిటీ, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు.

సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి పార్టీ పోలైన ఓట్లు
2009 కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ 69731 నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఐఎన్‌సీ 62965
2014[2] కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ 83,669 కొమ్మి లక్ష్మయ్య నాయుడు వైఎస్‌ఆర్‌సీపీ 78,034
2019 ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ 109204 కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ 70484
2024[3] కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ 104398 నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ 88104

మూలాలు

మార్చు
  1. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Venkatagiri". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.