శిష్టా వేంకట సీతారామ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) ←Created page with ''''ఎస్. వి. సీతారామశాస్త్రి''' గా ప్రసిద్ధిచెందిన '''శిష్టా వేంకట...' ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
సియెస్1 లోపాల సవరణ |
||
(4 వాడుకరుల యొక్క 15 మధ్యంతర కూర్పులను చూపించలేదు) | |||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''ఎస్. వి. సీతారామశాస్త్రి''' గా ప్రసిద్ధిచెందిన '''శిష్టా వేంకట సీరారామ శాస్త్రి''' వ్యవసాయరంగ ప్రముఖుడు. వీరి శాస్త్రపరిశోధనలకు గాను [[పద్మశ్రీ]] ని పొందారు. |
'''ఎస్. వి. సీతారామశాస్త్రి''' గా ప్రసిద్ధిచెందిన '''శిష్టా వేంకట సీరారామ శాస్త్రి''' వ్యవసాయరంగ ప్రముఖుడు. వీరి శాస్త్రపరిశోధనలకు గాను [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] ని పొందారు.<ref>{{cite book|title=ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు|last1=డా. ఆర్. అనంత పద్మనాభరావు|date=2000|publisher=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాదు|page=161}}</ref> |
||
వీరు గుంటూరు |
వీరు [[గుంటూరు జిల్లా]]కు చెందినవారు. కటక్ లో పరిశోధకులుగా వృత్తిజీవితాన్ని ప్రారంభించి క్రొత్తఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రొఫెసరుగా ఎదిగారు. తదనంతరం పూనాలోని వరి పరిశోధనా సంస్థలో పరిశోధకునిగా ప్రాజెక్టు కో-ఆర్డినెటర్ గా వరివంగడాలపై విశేషమైన కృషిచేశారు. వీరు నైజీరియా, ఎఫ్.ఎ.ఓ., మనీలా లలో పదవీ బాధ్యతలు నిర్వహించారు. |
||
==అవార్డులు== |
|||
* 1971 లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] అవార్డు<ref name="award70-79">{{cite web|title=Padma Awards Directory (1954–2014)|url=http://www.mha.nic.in/sites/upload_files/mha/files/YearWiseListOfRecipientsBharatRatnaPadmaAwards-1954-2014.pdf|publisher=Ministry of Home Affairs (India)|date=21 May 2014|format=PDF|pp=37–72|access-date=24 ఆగస్టు 2020|archive-date=15 నవంబరు 2016|archive-url=https://web.archive.org/web/20161115022326/http://mha.nic.in/sites/upload_files/mha/files/YearWiseListOfRecipientsBharatRatnaPadmaAwards-1954-2014.pdf|url-status=dead}}</ref> |
|||
* 1975 లో [[బోర్లోగ్ అవార్డు]] |
|||
* వెంకటరెడ్డి బహుమతి |
|||
==మూలాలు== |
|||
{{మూలాలజాబితా}} |
|||
[[వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]] |
|||
[[వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు]] |
|||
[[వర్గం:వ్యవసాయ శాస్త్రవేత్తలు]] |
|||
[[వర్గం:తెలుగువారిలో శాస్త్రవేత్తలు]] |
05:24, 23 మార్చి 2023 నాటి చిట్టచివరి కూర్పు
ఎస్. వి. సీతారామశాస్త్రి గా ప్రసిద్ధిచెందిన శిష్టా వేంకట సీరారామ శాస్త్రి వ్యవసాయరంగ ప్రముఖుడు. వీరి శాస్త్రపరిశోధనలకు గాను పద్మశ్రీ ని పొందారు.[1]
వీరు గుంటూరు జిల్లాకు చెందినవారు. కటక్ లో పరిశోధకులుగా వృత్తిజీవితాన్ని ప్రారంభించి క్రొత్తఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రొఫెసరుగా ఎదిగారు. తదనంతరం పూనాలోని వరి పరిశోధనా సంస్థలో పరిశోధకునిగా ప్రాజెక్టు కో-ఆర్డినెటర్ గా వరివంగడాలపై విశేషమైన కృషిచేశారు. వీరు నైజీరియా, ఎఫ్.ఎ.ఓ., మనీలా లలో పదవీ బాధ్యతలు నిర్వహించారు.
అవార్డులు
[మార్చు]- 1971 లో పద్మశ్రీ అవార్డు[2]
- 1975 లో బోర్లోగ్ అవార్డు
- వెంకటరెడ్డి బహుమతి
మూలాలు
[మార్చు]- ↑ డా. ఆర్. అనంత పద్మనాభరావు (2000). ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు. హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 161.
- ↑ "Padma Awards Directory (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). 21 May 2014. pp. 37–72. Archived from the original (PDF) on 15 నవంబరు 2016. Retrieved 24 ఆగస్టు 2020.